V59 News,Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బాలికలు, ఉపాధ్యాయులు గోరింటాకు కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

MALLANNA PITLAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *