భారత ప్రధాని మోదీ గారి జన్మదిన సందర్భంగా బైక్ ర్యాలీ..
ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్బంగా తాడ్వాయి మండల్ శబరిమాత ఆలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది.ఈ బైక్ ర్యాలీని కామారెడ్డి శాసనసభ్యులు రమణారెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు.లింగంపేట్ మీదుగా ఎల్లారెడ్డి వరకు బైక్…