కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్న పేట మండల కేంద్రంలో 4 కోట్లతో నిర్మించిన కస్తుర్భా గాంధీ బాలికల పాటశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాటశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

V59 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *