కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో వర్షాలు కురవాలని, రైతుల పంటలు పండాలని పదకొండు హనుమాన్ మందిరాలకు పాదయత్రగా వెళ్లి పూజలు చేసేందుకు వెళుతున్న భక్తులకు అల్లాపూర్ గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అల్లాపూర్ నుండి భక్తులు పదకొండు హనుమాన్ మందిరాలకు మంగళవారం పాదయాత్రగా వెళ్లారు. స్థానిక హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి పదకొండు గ్రామాల్లో పూజలు చేసి మంగళ హారతులు అందుకున్నారు. అల్లాపూర్ కు చెందిన పలువురు దాతలు భక్తులకు పండ్లు, అల్పాహారం అందజేశారు. ఈకార్యక్రమం లో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.