కామారెడ్డి జిల్లా వర్ని మండల కేంద్రంలో ఇటివల రోడ్డుప్రమాదంలో గాయపడిన మార్కెట్ కమిటి చైర్మన్ సురేష్ బాబాను పరామర్శించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఉమ్మడి వర్ని మండలాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

V59 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *