కామారెడ్డి జిల్లాలో నుతనంగ ఏర్పాటైనా బిచ్కుంద మున్సిపాలిటికు 15 కోట్లు మంజురైనట్లు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అప్ప తెలిపారు. విడుదలైనా 15 కోట్లతో మున్సిపాలిటిలో సిసి రోడ్లు, డ్రైనేజితో పాటు మౌలిక సదుపాయాల పనులను చేపట్టనున్నట్లు అయన తెలిపారు.
మున్సిపాలిటికు 15 కోట్లను మంజూరు చేయించిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మికాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో పిసిసి డెలిగేట్ విట్టాల్ రెడ్డి, బోగాదమిడ సాయిలు, పుల్కల్ వెంకట్ రెడ్డి, దర్పల్ గంగాధర్, నాగనాధ్ పటేల్,గోపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు బాలకృష్ణ,సాయిని బస్వరాజ్,నాగరాజ్,పత్తి లింగురం తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.