కామారెడ్డి జిల్లాలో నుతనంగ ఏర్పాటైనా బిచ్కుంద మున్సిపాలిటికు 15 కోట్లు మంజురైనట్లు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అప్ప తెలిపారు. విడుదలైనా 15 కోట్లతో మున్సిపాలిటిలో సిసి రోడ్లు, డ్రైనేజితో పాటు మౌలిక సదుపాయాల పనులను చేపట్టనున్నట్లు అయన తెలిపారు.
మున్సిపాలిటికు 15 కోట్లను మంజూరు చేయించిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మికాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో పిసిసి డెలిగేట్ విట్టాల్ రెడ్డి, బోగాదమిడ సాయిలు, పుల్కల్ వెంకట్ రెడ్డి, దర్పల్ గంగాధర్, నాగనాధ్ పటేల్,గోపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు బాలకృష్ణ,సాయిని బస్వరాజ్,నాగరాజ్,పత్తి లింగురం తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…
This website uses cookies.