V59 News Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలోనీ అటవీప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పిట్లం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తో కలిసి మొక్కలను నాటిన పిట్లం ఏఎంసి వైస్ చైర్మన్ కిష్టారెడ్డి. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మురళీ గౌడ్, చిల్లర్గి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు ఫారెస్ట్ రేంజ్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.