కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో కురిసిన భారి వర్షానికి బురదమయంగా మారిన జుక్కల్ బస్టాండ్ లో ప్రయాణికులకు ఇబ్బంది కలగడంను గ్రహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ఆర్టిసి అధికారులతో మాట్లాడి, భారీ వర్షానికి గుంతలుగా మారిన చోట మొరం వేసి చదును చేసి, బస్టాండ్ లో పేరుకు పోయిన చెత్తను సైతం తొలిగించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆర్టిసి అధికారులు జుక్కల్ బస్టాండ్ లో మొరం వేసి, బస్టాండ్ ప్రాంతమంతా చదును చేయించారు. దీంతో వాహనదారుల రాకపోకలకు సౌకర్యవంతంగా మారింది.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.