కామారెడ్డి జిల్లా మమ్మాద్ నగర్ మండలంలో నూతన విశ్వహిందు పరిషత్ భజరంగ్ దళ్ కమిటి అద్యక్షుడిగా మనోజ్ కుమార్ ను ఎన్నుకున్నట్లు విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా త్రి ప్రఖండ సంఘటన మంత్రి వినోద్ కుమార్ తెలిపారు. కార్యదర్శి గా గులా మోహన్, సేవా ప్రముఖ్శ్రీ గా ధర్ గౌడ్ సత్సంగ్ ప్రముఖ్ గా నడిమింటి సంజు, సంయోజక్కు గా మ్మరి యోగేశ్వర్, గోరక్షక్కం గా ప్రవీణ్ మహేష్, బలోపాసన్ గా పిల్లి జశ్వంత్ శివకుమార్, విద్యార్థి ప్రముఖ్ గా అభిషేక్ అక్షయ్, లను కమిటి ఎన్నుకుంది.
అనంతరం అయన మాట్లాడుతూ దేశం కోసం కోసం ధర్మం కోసం హిందూ సంస్కృతి సంప్రదాయాలు దేవాలయాలు లవ్ జిహాద్ నుండి హిందూ అమ్మాయిలను గోమాతలను మతమార్పిడి నుండి హిందువులను హైందవ ధర్మాన్ని కాపాడెలా హిందూ సమాజాన్ని రక్షించేటట్టుగా ఈ కమిటి పనిచేస్తుందని అయన తెలిపారు.
ఎల్లారెడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు, పీఠాధిపతి సంగ్రామ్ మహారాజు గారు…
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టనున్న వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్…
▪️ రాష్ట్రవ్యాప్తంగా 'Arrive Alive' అవగాహన కార్యక్రమాలకు ఘన ఆరంభం▪️మాచాపూర్లో ర్యాలీతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం▪️హెల్మెట్ చట్టం కాదు……
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా మండల మహిళలకు ఘనంగా ముగ్గుల పోటీలు…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామానికి చెందిన కడపల్ల దస్తగౌడ్ అనే యువకుడు కూలి పని కోసమని హైదరాబాద్…
గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాలతో చైనా మాంజాపై దాడులుఎల్లారెడ్డిలో నిషేధిత మాంజా స్వాధీనం – కేసు నమోదుఎల్లారెడ్డి: జిల్లా ఎస్పీ…
This website uses cookies.