కామారెడ్డి జిల్లా మమ్మాద్ నగర్ మండలంలో నూతన విశ్వహిందు పరిషత్ భజరంగ్ దళ్ కమిటి అద్యక్షుడిగా మనోజ్ కుమార్ ను ఎన్నుకున్నట్లు విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా త్రి ప్రఖండ సంఘటన మంత్రి వినోద్ కుమార్ తెలిపారు. కార్యదర్శి గా గులా మోహన్, సేవా ప్రముఖ్శ్రీ గా ధర్ గౌడ్ సత్సంగ్ ప్రముఖ్ గా నడిమింటి సంజు, సంయోజక్కు గా మ్మరి యోగేశ్వర్, గోరక్షక్కం గా ప్రవీణ్ మహేష్, బలోపాసన్ గా పిల్లి జశ్వంత్ శివకుమార్, విద్యార్థి ప్రముఖ్ గా అభిషేక్ అక్షయ్, లను కమిటి ఎన్నుకుంది.
అనంతరం అయన మాట్లాడుతూ దేశం కోసం కోసం ధర్మం కోసం హిందూ సంస్కృతి సంప్రదాయాలు దేవాలయాలు లవ్ జిహాద్ నుండి హిందూ అమ్మాయిలను గోమాతలను మతమార్పిడి నుండి హిందువులను హైందవ ధర్మాన్ని కాపాడెలా హిందూ సమాజాన్ని రక్షించేటట్టుగా ఈ కమిటి పనిచేస్తుందని అయన తెలిపారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.