తన సొంత డబ్బులతో చిరాలను కొని నిరుపేద మహిళలకు ఉచితంగా చిరలను పంపిణి చేసి తమ అభిమానాన్ని చాటుకున్న కాంగ్రేస్ పార్టీ నాయకుడు బోగడమిద సాయిలు, సతిమణి తానుబాయి.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు జన్మదినం సందర్భంగా కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకుడు బోగడమిద సాయిలు అద్వర్యంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు హరిజన వాడల్లో నిరుపేద మహిళలకు చిరాలను పంపిణి చేశారు. అనంతరం పట్టణంలోని చదువుకునే నిరుపేదలకు నోట్ బుక్, పెన్నులను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, గంగాధర్, రవి పటేల్, నాగ్ నాథ్ పటేల్, హన్మంత్ రావు పటేల్, పిరయ్య, రాజు పటేల్ , సాయిని అశోక్, చింతల్ హన్మండ్లు, సీమా గంగారం, గిని హన్మండ్లు, పత్తి లింగురం, నౌషా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…
This website uses cookies.