తన సొంత డబ్బులతో చిరాలను కొని నిరుపేద మహిళలకు ఉచితంగా చిరలను పంపిణి చేసి తమ అభిమానాన్ని చాటుకున్న కాంగ్రేస్ పార్టీ నాయకుడు బోగడమిద సాయిలు, సతిమణి తానుబాయి.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు జన్మదినం సందర్భంగా కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకుడు బోగడమిద సాయిలు అద్వర్యంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు హరిజన వాడల్లో నిరుపేద మహిళలకు చిరాలను పంపిణి చేశారు. అనంతరం పట్టణంలోని చదువుకునే నిరుపేదలకు నోట్ బుక్, పెన్నులను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, గంగాధర్, రవి పటేల్, నాగ్ నాథ్ పటేల్, హన్మంత్ రావు పటేల్, పిరయ్య, రాజు పటేల్ , సాయిని అశోక్, చింతల్ హన్మండ్లు, సీమా గంగారం, గిని హన్మండ్లు, పత్తి లింగురం, నౌషా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.