నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మొండోరా గ్రామంలో లివర్ చెడిపోయి మరణించిన రత్నం కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయాన్ని చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్. చిన్న వయసులోనే ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని ధైర్యంగా ఉండాలని వారి కుటుంబానికి భరోసాను ఇచ్చారు. అనంతరం భీంగల్ మండల కేంద్రానికి చెందిన జలంధర్ ఇటీవల గల్ఫ్ దేశం దుబాయ్లో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. మరియు అనారోగ్యంతో బాధపడుతున్న భీంగల్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు దేశాయ్ కల్పన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సునీల్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.