నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మొండోరా గ్రామంలో లివర్ చెడిపోయి మరణించిన రత్నం కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయాన్ని చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్. చిన్న వయసులోనే ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని ధైర్యంగా ఉండాలని వారి కుటుంబానికి భరోసాను ఇచ్చారు. అనంతరం భీంగల్ మండల కేంద్రానికి చెందిన జలంధర్ ఇటీవల గల్ఫ్ దేశం దుబాయ్లో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. మరియు అనారోగ్యంతో బాధపడుతున్న భీంగల్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు దేశాయ్ కల్పన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సునీల్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…
This website uses cookies.