తెలంగాణ రాష్ట్రంలో ఇంచార్జు మంత్రులను మార్పు చేసిన రేవంత్ సర్కార్. నల్గొండ జిల్లాకు అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను, ఖమ్మం జిల్లాకు వాకిటి శ్రీహరి, మెదక్ జిల్లాకు వివేక్ వెంకట స్వామిను, కరీంనగర్ జిల్లాకు తుమ్మల నాగేశ్వర్ రావును, ఆదిలాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు నియమించారు.
గతంలో నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాకు ఇంచార్జి మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఉమ్మడి నిజామాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా నుండి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు మంత్రి సితక్కను ఇంచార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…
This website uses cookies.