తెలంగాణ రాష్ట్రంలో ఇంచార్జు మంత్రులను మార్పు చేసిన రేవంత్ సర్కార్. నల్గొండ జిల్లాకు అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను, ఖమ్మం జిల్లాకు వాకిటి శ్రీహరి, మెదక్ జిల్లాకు వివేక్ వెంకట స్వామిను, కరీంనగర్ జిల్లాకు తుమ్మల నాగేశ్వర్ రావును, ఆదిలాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు నియమించారు.
గతంలో నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాకు ఇంచార్జి మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఉమ్మడి నిజామాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా నుండి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు మంత్రి సితక్కను ఇంచార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
ఎల్లారెడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు, పీఠాధిపతి సంగ్రామ్ మహారాజు గారు…
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టనున్న వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్…
▪️ రాష్ట్రవ్యాప్తంగా 'Arrive Alive' అవగాహన కార్యక్రమాలకు ఘన ఆరంభం▪️మాచాపూర్లో ర్యాలీతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం▪️హెల్మెట్ చట్టం కాదు……
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా మండల మహిళలకు ఘనంగా ముగ్గుల పోటీలు…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామానికి చెందిన కడపల్ల దస్తగౌడ్ అనే యువకుడు కూలి పని కోసమని హైదరాబాద్…
గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాలతో చైనా మాంజాపై దాడులుఎల్లారెడ్డిలో నిషేధిత మాంజా స్వాధీనం – కేసు నమోదుఎల్లారెడ్డి: జిల్లా ఎస్పీ…
This website uses cookies.