తెలంగాణ రాష్ట్రంలో ఇంచార్జు మంత్రులను మార్పు చేసిన రేవంత్ సర్కార్. నల్గొండ జిల్లాకు అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను, ఖమ్మం జిల్లాకు వాకిటి శ్రీహరి, మెదక్ జిల్లాకు వివేక్ వెంకట స్వామిను, కరీంనగర్ జిల్లాకు తుమ్మల నాగేశ్వర్ రావును, ఆదిలాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు నియమించారు.
గతంలో నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాకు ఇంచార్జి మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఉమ్మడి నిజామాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా నుండి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు మంత్రి సితక్కను ఇంచార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.