ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో సమావేశమై వారి వసతి గృహాలు, భోజన సదుపాయాలు, పాఠశాల వసతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్య…
చిల్లర్గి అటవీ ప్రాంతంలో మొక్కలను నాటిన అధికారులు
V59 News Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలోనీ అటవీప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పిట్లం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తో కలిసి మొక్కలను నాటిన పిట్లం ఏఎంసి వైస్ చైర్మన్ కిష్టారెడ్డి. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మురళీ…
పిట్లంలో ఘనంగా గోరింటాకు కార్యక్రమం
V59 News,Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బాలికలు, ఉపాధ్యాయులు గోరింటాకు కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పదకొండు హనుమాన్ మందిరాలకు భక్తుల పాదయాత్ర
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో వర్షాలు కురవాలని, రైతుల పంటలు పండాలని పదకొండు హనుమాన్ మందిరాలకు పాదయత్రగా వెళ్లి పూజలు చేసేందుకు వెళుతున్న భక్తులకు అల్లాపూర్ గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అల్లాపూర్ నుండి భక్తులు పదకొండు హనుమాన్ మందిరాలకు…
మాజీ వైస్ ఎంపిపి నర్సింలు ఇల్లు కూల్చివేతకు ఎమ్మెల్యేకు సంబంధం లేదు : కుర్మా సాయిబాబా
V59 News Yellareddy: 08.07.2025 : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబ తెలిపారు. గురువారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన…
బిచ్కుందలో నిరుపేద మహిళలకు చీరాలను పంపిణి చేసిన బోగడమిద సాయిలు
తన సొంత డబ్బులతో చిరాలను కొని నిరుపేద మహిళలకు ఉచితంగా చిరలను పంపిణి చేసి తమ అభిమానాన్ని చాటుకున్న కాంగ్రేస్ పార్టీ నాయకుడు బోగడమిద సాయిలు, సతిమణి తానుబాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు…
జుక్కల్ బస్టాండ్ లో గుంతలను పుడ్చారు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో కురిసిన భారి వర్షానికి బురదమయంగా మారిన జుక్కల్ బస్టాండ్ లో ప్రయాణికులకు ఇబ్బంది కలగడంను గ్రహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ఆర్టిసి అధికారులతో మాట్లాడి, భారీ వర్షానికి గుంతలుగా మారిన చోట మొరం…
ఎల్లారెడ్డి బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కామారెడ్డి జిల్లాలో 5 కోట్లతో నిర్మించిన ఎల్లారెడ్డి బస్టాండ్ ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంబించారు. అనంతరం మంత్రి పోన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం తో పాటు జిల్లాలోని 10…
వెల్లుట్ల , వెంకటాపూర్ బిటి రోడ్డు ప్రారంభం
ఎల్లారెడ్డి నియోజకవర్ చరిత్రలో ఎన్నడు లేని విధంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 80 కోట్లతో అభివృద్ధి పనులుప్రారంభించడం సంతోషమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామం నుండి వెల్లుట్ల తండా BT రోడ్ 1.70…
10 వేల ఆర్థిక సాయం చేసిన ముత్యాల సునీల్ కుమార్
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మొండోరా గ్రామంలో లివర్ చెడిపోయి మరణించిన రత్నం కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయాన్ని చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్. చిన్న వయసులోనే ఆయన మరణం వారి కుటుంబానికి తీరని…