మార్కెట్ కమిటి చైర్మన్ ను పరామర్శించిన పోచారం
కామారెడ్డి జిల్లా వర్ని మండల కేంద్రంలో ఇటివల రోడ్డుప్రమాదంలో గాయపడిన మార్కెట్ కమిటి చైర్మన్ సురేష్ బాబాను పరామర్శించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తో…