ఎమ్మెల్యే మదన్ మోహన్ అద్వర్యంలో భారీ చేరికలు
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపేట్ సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సంగమేశ్వర్, కొయ్య గుడ్డు తండా మాజి సర్పంచ్ రాందాస్ నాయక్, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.…