ఇండియన్ ఫార్మా సెక్టర్ సదస్సు లో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి ఎల్లారెడ్డి గారు వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ఫార్మా రంగం గ్లోబల్ స్థాయిలో మరింత బలపడేందుకు నాణ్యత, సాంకేతికత, భద్రతా ప్రమాణాలు వంటి అంశాల్లో ముందడుగు వేయాలనే దిశగా ఆలోచనాత్మక సలహాలు మరియు సూచనలు అందించారు. మన డా|| పైడి ఎల్లారెడ్డి గారు ఇచ్చిన ఈ విలువైన సూచనలు భారత ప్రభుత్వం స్వీకరించి, పరిశ్రమ అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తమైంది. 🇮🇳 ఈ కార్యక్రమాన్ని Alleima, Indian Pharma Post, మరియు Indian Chemical News సంయుక్తంగా నిర్వహించారు. ఈ చర్చలో ఫార్మా రంగంలోని ప్రముఖులు పాల్గొన్నారు: Ch. A.P. రామేశ్వరరావు గారు డా|| పైడి ఎల్లారెడ్డి గారు… శ్రీ కె.వి. రామ గోపాల్ గారు డా|| కె. నాగయ్య గారు డా|| సత్యనారాయణ తిరుహరి గారు డా|| యాదవేంద్ర శర్మ గారు శ్రీ ప్రవీణ్ ప్రశాంత్ గారు
💫 శ్రీ పైడి ఎల్లారెడ్డి లాంటి విజనరీ మరియు ప్రజాభిముఖ వ్యక్తులు రాజకీయ రంగంలోకి ఉంటే, మన జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతుంది అని బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు... /*TEAM PYR*/