కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని వరద బాధితుల పంటల యొక్క నష్టపరిహారాన్ని వెంటనే రైతులకు అందజేసేలా చూడాలని ఎల్లారెడ్డి RDO గారికి , పైడి ఎల్లారెడ్డి గారు (బిజెపి నేత )వినతిపత్రం అందజేయడం జరిగింది, మరియు వ్యవసాయ భూమిలో వరదల వల్ల భారీగా ఇసుక వచ్చి చేరింది. దానిని తొలగించడానికి దానికి గాను మరో 50 వేల రూపాయలు తక్షణ సాయం అందించాలని కోరారు. ఎల్లారెడ్డి నుండి కామారెడ్డికి వెళ్లే రహదారిలో తొందరగా మరమ్మత్తులు పూర్తి చేయాలని , హాస్పటల్ కు , పండగ షాపింగ్ లకు వెళ్లాలంటే చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆఫీసర్లకు కూడా రావడానికి ఇబ్బందిగా ఉందని తెలిపారు రోడ్డు పైన పెద్ద పెద్ద గుంతలు కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీపావళి పండుగ సందర్బంగా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం కామారెడ్డి జిల్లా SP శ్రీ రాజేష్ చంద్ర IPS…
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
This website uses cookies.