ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది పెద్ద చెరువు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సిఐ రాజిరెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు సమయం మించుకోవడంతో బ్యాండ్ వాళ్ళను పంపించి పోలీస్ డాక్టర్లకు వినాయకులను చెరువు వద్దకు తరలిస్తున్నారు సుమారు 5 గంటలకు వరకు నిమజ్జనం పూర్తయి అవకాశం ఉంది వినాయకుల భారీ విగ్రహాల వల్ల విద్యుత్వాలు తెగిపోతున్నాయి అని తొందరగా నిమజ్జనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాను
దీపావళి పండుగ సందర్బంగా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం కామారెడ్డి జిల్లా SP శ్రీ రాజేష్ చంద్ర IPS…
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
This website uses cookies.