స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు పిలుపునిచ్చాయి దానిలో భాగంగా, అన్ని పార్టీల మద్దతు ఎల్లారెడ్డిలో బందు ప్రశాంతంగా కొనసాగుతుంది, బస్సులు,ప్రవేటు కళాశాలలో మరియు పాఠశాలలు అన్ని, బందు చేయబడ్డాయి., అన్ని రకాల షాపులు బందులో పాల్గొన్నాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా 42% రిజర్వేషన్ కు కృషి చేయాలని బిసి సంఘాలు పిలుపునిచ్చారు. బిసి రిజర్వేషన్ల సాధనలో వెనుకకు తిరిగే ప్రసక్తి లేదని బిసి సంఘాలు తెలియజేశాయి..
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.