స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు పిలుపునిచ్చాయి దానిలో భాగంగా, అన్ని పార్టీల మద్దతు ఎల్లారెడ్డిలో బందు ప్రశాంతంగా కొనసాగుతుంది, బస్సులు,ప్రవేటు కళాశాలలో మరియు పాఠశాలలు అన్ని, బందు చేయబడ్డాయి., అన్ని రకాల షాపులు బందులో పాల్గొన్నాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా 42% రిజర్వేషన్ కు కృషి చేయాలని బిసి సంఘాలు పిలుపునిచ్చారు. బిసి రిజర్వేషన్ల సాధనలో వెనుకకు తిరిగే ప్రసక్తి లేదని బిసి సంఘాలు తెలియజేశాయి..
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…
మాజీ మంత్రి టి. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరదల కారణంగా రైతులు…
This website uses cookies.