కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.. మహాధర్నా ముఖ్యమైన డిమాండ్స్. 1. తక్షణమే సన్న వడ్లకు బోనస్ చెల్లించాలి 2. రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలి 3. వ్యవసాయ రుణాలు వెంటనే మాఫీ చేయాలి .. రైతు సమస్యలపై మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు రైతులు సంతృప్తిగా లేరని, సన్న వడ్ల బోనస్ వెంటనే చెల్లించాలి, రైతు బంధు నిధులు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు .. BRS పార్టీ హయాంలో లో అభివృద్ధి చేసిన , పథకాలు,కార్యక్రమాలు, , మేము చేసామని,చెప్పుకుంటున్నారని తెలిపారు..
ఎల్లారెడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు, పీఠాధిపతి సంగ్రామ్ మహారాజు గారు…
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టనున్న వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్…
▪️ రాష్ట్రవ్యాప్తంగా 'Arrive Alive' అవగాహన కార్యక్రమాలకు ఘన ఆరంభం▪️మాచాపూర్లో ర్యాలీతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం▪️హెల్మెట్ చట్టం కాదు……
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా మండల మహిళలకు ఘనంగా ముగ్గుల పోటీలు…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామానికి చెందిన కడపల్ల దస్తగౌడ్ అనే యువకుడు కూలి పని కోసమని హైదరాబాద్…
గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాలతో చైనా మాంజాపై దాడులుఎల్లారెడ్డిలో నిషేధిత మాంజా స్వాధీనం – కేసు నమోదుఎల్లారెడ్డి: జిల్లా ఎస్పీ…
This website uses cookies.