ఎల్లారెడ్డి మండలం అజామాబాదు సబ్ స్టేషన్ శివారులో వెల్లుట్ల నుండి బొగ్గు గుడిసె పోయే రహదారిలో నిన్న కారు అనుకోకుండా ఢీకొనడంతో అక్కడ ఉన్న స్థంభం మరియు ట్రాన్స్ఫారంబుడ్డి, ధ్వంసం కావడం జరిగింది , కారులో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అక్కడ ఉన్న విద్యుత్ అధికారులు , లైన్మెన్ కాశీరాం, మరియు రవి గారు వెంటనే స్పందించి అజామాబాద్ అన్నా సాగర్ గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని 15 గంటల్లో మరమ్మత్తులు చేసి కరెంటును సరఫరా చేశారు.. అధికారుల పనితీరును చూసి అక్కడ ప్రజలు ప్రశంసించారు
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.