కామారెడ్డి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ద్వారా ఈ సంవత్సరంలో అంతరాష్ట్ర గ్యాంగ్ నేరస్థులపై ప్రత్యేక నిగా ఉంచి మొత్తం 10 గ్యాంగ్లను ఇప్పటివరకు పట్టుకున్నాం వీటిలో మహారాష్ట్ర 4 మధ్యప్రదేశ్ 3 ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక్కోగ్యాంగ్ ఉంది ప్రజలకు దొంగలించిన త సొత్తునుతిరిగి బాధితులకు అందించడంలో అత్యుత్తమ స్థానంలో నిలిచింది బాధ్యతే దాకంగా చాకచక్యముగా విధులు నిర్వహించి 46% నేరాలను ఛేదించి 42 శాతం సొత్తు రికవరీ చేసినందుకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ ఐ ఉస్మాన్ మరియు సిబ్బంది అందరికి అభినందిస్తూ నగదురివార్డులను అందించాం.
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…
This website uses cookies.