కామారెడ్డి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ద్వారా ఈ సంవత్సరంలో అంతరాష్ట్ర గ్యాంగ్ నేరస్థులపై ప్రత్యేక నిగా ఉంచి మొత్తం 10 గ్యాంగ్లను ఇప్పటివరకు పట్టుకున్నాం వీటిలో మహారాష్ట్ర 4 మధ్యప్రదేశ్ 3 ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక్కోగ్యాంగ్ ఉంది ప్రజలకు దొంగలించిన త సొత్తునుతిరిగి బాధితులకు అందించడంలో అత్యుత్తమ స్థానంలో నిలిచింది బాధ్యతే దాకంగా చాకచక్యముగా విధులు నిర్వహించి 46% నేరాలను ఛేదించి 42 శాతం సొత్తు రికవరీ చేసినందుకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ ఐ ఉస్మాన్ మరియు సిబ్బంది అందరికి అభినందిస్తూ నగదురివార్డులను అందించాం.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.