Categories: Uncategorized

భారత ప్రధాని మోదీ గారి జన్మదిన సందర్భంగా బైక్ ర్యాలీ..

ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్బంగా తాడ్వాయి మండల్ శబరిమాత ఆలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది.
ఈ బైక్ ర్యాలీని కామారెడ్డి శాసనసభ్యులు రమణారెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు.
లింగంపేట్ మీదుగా ఎల్లారెడ్డి వరకు బైక్ ర్యాలీ జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గారు,రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రణజిత్ మోహన్ గారు, డా.మర్రి రామ్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ మురళీధర్ గౌడ్ గారు,మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, క్రాంతి గారు, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Recent Posts

ఎల్లారెడ్డి : ప్రశాంతంగా కొనసాగుతున్న BC బంద్…

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…

3 days ago

ఇండియన్ ఫార్మా సెక్టర్ సదస్సు లో పాల్గొన్న  పైడి ఎల్లారెడ్డి…

🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో  డా|| పైడి…

6 days ago

కామారెడ్డి : (ఆపరేషన్) అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్…. సాహసం చేసిన పోలీసులు.

కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…

1 week ago

TG : బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా…

హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు  వాయిదా వేసింది…

2 weeks ago

ఎల్లారెడ్డి  : (బీజేపీ) స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం…

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…

2 weeks ago

ఎల్లారెడ్డి :   ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్ ప్రేమ్ కుమార్.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…

2 weeks ago

This website uses cookies.