కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్నూర్ పాటశాల అద్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాటశాలలో విద్యార్థులను చేర్పించాలని ఉచితంగా విద్యను ప్రభుత్వమే బోదిస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. Share this: Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Like this:Like Loading... Related Post navigation విఘ్నేశ్వర చవితి పద్యములు ప్రార్థన తెలంగాణ రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ