గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11, 14,17)పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00గంటల వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2 pm నుండి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు.. ఈనెల 27 నుండి తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు, ఈరోజు నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు..
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
ఎల్లారెడ్డి మండలం లోని అన్నాసాగర్ వడ్ల కొనుగోళ్ల కేంద్రాన్ని గౌరన MRO ప్రేమ్ కుమార్ గారు సందర్శించడం జరిగింది MRO…
This website uses cookies.