కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ నాలుగో వార్డు వెంకట్ రామ్ నగర్ వడ్డెర కాలనీలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంపల శంకర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల కాలంలో ఏనాడు అభివృద్ధికి నోచుకోని వెంకట్రాం నగర్ వడ్డెర కాలనీ నేడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచిన ఏడాదిన్నర కాలంలోనే సీసీ రోడ్డులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం శ్రీనివాస్ కంచం సిద్ధిరాములు అంజయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు, పీఠాధిపతి సంగ్రామ్ మహారాజు గారు…
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టనున్న వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్…
▪️ రాష్ట్రవ్యాప్తంగా 'Arrive Alive' అవగాహన కార్యక్రమాలకు ఘన ఆరంభం▪️మాచాపూర్లో ర్యాలీతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం▪️హెల్మెట్ చట్టం కాదు……
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా మండల మహిళలకు ఘనంగా ముగ్గుల పోటీలు…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామానికి చెందిన కడపల్ల దస్తగౌడ్ అనే యువకుడు కూలి పని కోసమని హైదరాబాద్…
గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాలతో చైనా మాంజాపై దాడులుఎల్లారెడ్డిలో నిషేధిత మాంజా స్వాధీనం – కేసు నమోదుఎల్లారెడ్డి: జిల్లా ఎస్పీ…
This website uses cookies.