కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ నాలుగో వార్డు వెంకట్ రామ్ నగర్ వడ్డెర కాలనీలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంపల శంకర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల కాలంలో ఏనాడు అభివృద్ధికి నోచుకోని వెంకట్రాం నగర్ వడ్డెర కాలనీ నేడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచిన ఏడాదిన్నర కాలంలోనే సీసీ రోడ్డులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం శ్రీనివాస్ కంచం సిద్ధిరాములు అంజయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.