కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ నాలుగో వార్డు వెంకట్ రామ్ నగర్ వడ్డెర కాలనీలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంపల శంకర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల కాలంలో ఏనాడు అభివృద్ధికి నోచుకోని వెంకట్రాం నగర్ వడ్డెర కాలనీ నేడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచిన ఏడాదిన్నర కాలంలోనే సీసీ రోడ్డులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం శ్రీనివాస్ కంచం సిద్ధిరాములు అంజయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…
This website uses cookies.